Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు.. ధన్యవాదాలు: కేశినేని శ్వేత

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:42 IST)
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్‌లో గెలిచిన కేశినేని శ్వేత తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఏ ఇంటికి వెళ్లినా.. తనను సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు. ప్రతీ గడప తిరిగానని.. ఇది మూడోసారని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తిరిగిన తాను.. తాజాగా 2021లో ఇలా మూడు సార్లు విజయవాడలోని గడప గడపా తిరిగానన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. రోడ్లను బాగు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదన్నారు.

కార్పొరేషన్ ఉద్యోగులకు సమయానికి జీతం ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికదేనని తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ఒకటో స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోయామని.. వైసీపీ నిర్వాకమే ఇదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments