Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారి రాసలీలలు.. మంత్ర శక్తులతో వశీకరణ చేసి..?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (19:25 IST)
గుడికి వచ్చే మహిళలను మాయమాటలతో వలలో వేసుకుని ఓ పూజారి నడుపుతున్న రాసలీలల బాగోతం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన స్రవంతికి అనంతపురం జిల్లా మురిడి ఆలయ ప్రధాన అర్చకుడు అనంతసేన అనే వ్యక్తితో 2008లో వివాహం అయింది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. 
 
కాగా ఆలయానికి పూజల కోసం వచ్చిన కొందరు మహిళలను మంత్ర శక్తులతో వశీకరణ చేసి.. వారితో తన భర్త లైంగిక కోరికలు తీర్చుకుంటున్నట్లు స్రవంతి ఆరోపిస్తోంది.
 
యువతులతో రాసలీలలు కొనసాగిస్తున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలను స్రవంతి బయటపెట్టింది. తనను ఏడేళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. 
 
అక్రమ సంబంధాలపై ప్రశ్నించినందుకు తనను ఎన్నోసార్లు దాడి చేసి.. పుట్టింటికి పంపినట్లు వాపోయింది. అక్రమ సంబంధాల మోజులో పడి విడాకుల నోటీసులు కూడా పంపాడని చెప్పింది. 
 
అంతేకాదు రాసలీలలకు అడ్డుపడుతున్నాననే నేపంతో తనను హతమార్చేందుకు కూడా భర్త కుట్రపన్నాడని స్రవంతి ఆరోపించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం