Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పడిపోయింది.. మాట్లాడేవారే కరువయ్యారు..

తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (10:36 IST)
తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారిపోయింది.


తాజా సర్వేలో ప్రస్తుత రోజుల్లో తెలుగు మాట్లాడటం బాగా తగ్గిపోయిందని తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న భాషల్లో.. దేశంలో అత్యధికంగా ప్రజలు హిందీ మాట్లాడుతున్నారని 2011 గణాంకాలు చెబుతున్నాయి. 
 
2001లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 41.03శాతం కాగా, 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం 2.6 శాతం పెరుగుదల హిందీ మాతృభాషలో నమోదైతే… తెలుగు మాత్రం మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారింది.
 
భారత్ రెండో పెద్దబాషగా బెంగాలీ అవతరించింది. ఇన్నాళ్లుగా మూడోస్థానంలో కొనసాగిన తెలుగును మరాఠి భర్తీ చేసింది. దేశంలో ఉన్న మొత్తం 22 ప్రాంతీయ భాషలో అట్టడుగున నిలిచింది సంస్కృతం. కేవలం 24 వేల 821 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నట్లు వెల్లడి అయ్యింది. అమెరికాలో తెలుగు వారి సంఖ్య పెరిగిపోతుందని.. అక్కడ తెలుగుకు కూడా మూడో స్థానమే లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments