Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర కాదు.. పనికిరాని యాత్ర - జగన్ పైన పరిటాల సునీత ఫైర్

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్స

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (22:21 IST)
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్సించారు. చంద్రబాబును తిట్టేందుకు పాదయాత్ర జగన్ చేపట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంత బురద చల్లాలని జగన్ ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు పరిటాల సునీత.
 
ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాకున్నా.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఎపిలో అభివృద్ధిని మాత్రం చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారన్నారు మంత్రి పరిటాల సునీత. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments