Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (11:26 IST)
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వాసి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబం సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నూనె సురేష్ ప్రాణాలు కోల్పోయాడు.
 
 భార్య ఇద్దరు (పాప, బాబు) పిల్లలతో అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డ నూనె సురేష్... డల్లాస్‌లో సింతెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
మృతదేహాన్ని తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో సహాయం కోసం కుటుంబసభ్యులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. 
 
ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌లో తమకు తోచిన సహాయం అందజేస్తున్న అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారు తెలుగు సంఘాలు, ప్రభుత్వం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని ప్రకాశం జిల్లలోని స్వగ్రామం తరలించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments