Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోరిక ఏంటో భగవంతుడికి తెలుసు.. మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (11:11 IST)
వైకాపా అధినేత, నవ్యాంధ్ర రెండో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. జగన్‌ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.


తన కోరిక ఫలించింది. అందుకే ఏడాదిన్నర తర్వాత శ్రీవారిని దర్శించుకున్నానని.. ఆ కోరిక ఏంటో భగవంతుడికి తెలుసునని మోహన్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చాడన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ గెలిచినప్పుడు కూడా మోహన్ బాబు ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. 

కేసీఆర్‌ గెలవాలని, టిఆర్ఎస్ మళ్లీ రావాలనీ ప్రార్థించానని అన్నారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. ఎన్నికలకు ముందు ఫిలింనగర్‌లోని దేవాలయానికి వెళ్లి కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాననని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments