Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఉరేసుకున్న యువకుడు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:37 IST)
స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్సీ కాలనీకి చెందిన అశోక్ అనే 17 యేళ్ల యువకుడు తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
కూలీ పనులకు వెళ్లడం ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే దాన్ని పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికుగురైన అశోక్, కుడిచేతిని బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. 
 
ఈ విషయాన్ని గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారిద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న అశోక్ తల్లి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో అశోక్ తల్లి జయమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments