Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ వాహనాలను రానివ్వం: గుంటూరు రూరల్ ఎస్పీ

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:24 IST)
రాష్ట్ర వ్యాప్తంగా అమలుకానున్న కర్ఫ్యూ ని పకడ్బందీగా అమలుచేస్తామని కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాల వాహనాలను రానివ్వమని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
 
కోవిడ్ విజృంభన కట్టడి చేసేందుకు బుధవారం నుంచి మధ్యాహ్నం 12.00 గంటల తర్వాత పొందుగుల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను అనుమతించమని గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో మధ్యాహ్నం 12.00గంటల వరకు మాత్రమే జన సంచారానికి అనుమతి ఉందని, కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డ్ దగ్గర ఉంచుకుని పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఇదిలావుంటే ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments