Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:20 IST)
గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు.

5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు జిల్లాల వారీగా పంపిణీ ఇలా:
అనంతపురం-45 వేలు, చిత్తూరు-40 వేలు, తూ.గో-40 వేలు, గుంటూరు-40 వేలు, కృష్ణా-45 వేలు, కర్నూలు-40 వేలు, ప్రకాశం-35 వేలు, నెల్లూరు-38 వేలు, శ్రీకాకుళం-30 వేలు, విశాఖ-40 వేలు, విజయనగరం-30 వేలు, ప.గో-37 వేలు, కడప-40 వేలు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments