Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్టాండులో ఒంటరిగా కనిపించిన యువతి... లాడ్జీకి తీసుకెళ్లిన పోలీస్....

Telangana
Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండులో ఓ యువతి ఒంటరిగా కనిపించింది. దీంతో ఆ యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఇది వివాదానికి దారితీసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతి తన సొంతూరుకు వెళ్లేందుదుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిర్మల్‌కు చేరుకుంది. అయితే, ఆమె అక్కడకు చేరుకునేందుకు సొంతూరుకు వెళ్లే ఆఖరి బస్సు కూడా వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయింది. ఆ సమయంలో రాత్రి విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ యువతిని గమనించి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. 
 
తాను ఆశ్రయం కల్పిస్తానంటూ యువతిని కానిస్టేబుల్ లాడ్జికి తీసుకువెళ్లాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జి గదిలో యువతితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమి తెలియదని, పోలీస్ తనను గదిలో ఉంచారని యువతి చెప్పింది. ఈ వ్యవహారంపై పోలీస్ కానిస్టేబుల్ వద్ద పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments