Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పంచాయతీ పోల్ : కుటుంబమంతా గెలిచింది.. ఎలా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (14:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, అసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోధంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబంలోని సభ్యులంతా గెలుపొందారు. ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పోటీ చేయగా, వారంతా విజయం సాధించారు. 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి పదవి, ఉప సర్పంచి పదవి, ముగ్గురు వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందారు. దీనికి కారణం ఈ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వుడు కావడంతో ఈ కుటుంబంలోని సభ్యులంతా పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా రెడ్డి శంకర్ గెలుపొందగా, ఉప సర్పంచ్‌గా అతని రెడ్డి కమల, వార్డు మెంబర్లుగా శంకర్ అన్న భీమయ్య ఐదో వార్డులో, భీమయ్య భార్య సుశీల ఆరో వార్డులో, శంకర్ - భీమయ్యల తల్లి దుర్గమ్మ ఒకటో వార్డులో పోటీ చేసి గెలుపొందారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు గెలుపొందడంతో ఈ కుటుంబాన్ని పవర్‌ఫుల్ ఫ్యామిలీగా స్థానికులు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments