Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. హత్యాచారం జరిగిందా?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (11:23 IST)
తెలంగాణలో ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 17 ఏళ్ల బాలిక రెండు అపార్ట్‌మెంట్ల మధ్య శవమై కనిపించింది. ఎవరో ఆమెను అత్యాచారం చేసి... అపార్ట్‌మెంట్‌పై నుంచీ కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా, సెల్‌ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం