Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట బీఆర్ఎస్ పార్టీ పేపర్... కేసీఆర్ ప్లాన్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (21:09 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీని ఏపీలోనూ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఏపీలో కూడా కొత్త న్యూస్ పేపర్‌ను పబ్లిష్ చేసే పనిలో వున్నారు. 
 
తెలంగాణలోనే పార్టీని పరిమితం చేయకుండా.. ఏపీలోనూ ఈ వార్తా పత్రిక ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ పేపర్ వుంటుందని ప్రచారం జరుగుతుంది. 
 
అంతేగాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపోతే.. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments