Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ, చైతన్య కాలేజీలపై కొరఢా... రోజుకు రూ.లక్ష జరిమానా

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (13:51 IST)
దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించిన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కొరఢా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించినందుకుగాను రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించారు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. వాటిలో సుమారు 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
నోటీసులు జారీ చేసిన బోర్డు... నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులతో చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments