Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ, చైతన్య కాలేజీలపై కొరఢా... రోజుకు రూ.లక్ష జరిమానా

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (13:51 IST)
దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించిన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కొరఢా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించినందుకుగాను రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించారు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. వాటిలో సుమారు 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
నోటీసులు జారీ చేసిన బోర్డు... నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులతో చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

సినీ నటి అభినయకు నిశ్చితార్థం

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments