Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కుర్చీపై మళ్లీ నేనే... మెజారిటీ ఎంతో తెలియదు: చంద్రబాబు

Webdunia
గురువారం, 2 మే 2019 (14:43 IST)
ఎన్నికల ఫలితాల విడుదల సమయం ఆసన్నమయ్యేకొద్దీ నాయకుల్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐతే ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కూల్‌గా సమాధానాలు చెప్పేస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి కుర్చీపైన తనే కూర్చుంటానని వెల్లడించారు. ఐతే మెజారిటీ ఎంతనదే తేలాల్సి వుందన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రభుత్వం మనదే. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. ప్రజలంతా తెదేపా వైపే వున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని చెపుతున్నాను. 
 
ఈ లెక్కలు మిగిలిన పార్టీలకు కూడా తెలియడంతో వాళ్లిప్పుడు తమ గొంతులను మార్చుకుంటున్నారు. తెరాస కూడా అంతకుముందు మాట్లాడినవిధంగా ఇప్పుడు మాట్లాడటంలేదు అని అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన తెదేపా నాయకులు, సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పైవిధంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments