Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ.. వైకాపా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో యేడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిలక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానించారు. 
 
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్యం పరిక్షణ పేరుతో నిర్వహించే ఈ అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. 
 
ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమా మహేశ్వర రావు, అశోక్ బాబు, టీడీ జనార్థన్‌లు పరిశీలించారు. ఈ సందర్బంగా బొండా  ఉమా మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ముఖ్యంగా, వైకాపా అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments