Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ.. ముసలి పండు కోతి..?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (08:52 IST)
టీడీపీ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపాపై విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.. అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అనూష తీవ్రస్థాయిలో మండిపడింది.
 
వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ అని రాష్ట్రమంతా చెప్పుకుంటున్నార్రా ముసలి పండు కోతి, మీ పార్టీలో కేవలం మీ కులం వాళ్లే అన్ని పదవులు అనుభవిస్తున్నారని మిగిలిన నాయకులు మనకెందుకులే అని మాట్లాడటానికి కూడా ముందుకు వెళ్ళకూడదని మీ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments