Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు: చీరాల ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (20:09 IST)
త్వరలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపిలోకి రానున్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరణం ఒంగోలులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరితోనే ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సి ఉందన్నారు.

గత ప్రభుత్వ అసమర్ధత, చంద్రబాబు నాయుడు అనాసక్తి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జిల్లా సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments