త్వరలో వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు: చీరాల ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (20:09 IST)
త్వరలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపిలోకి రానున్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరణం ఒంగోలులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరితోనే ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సి ఉందన్నారు.

గత ప్రభుత్వ అసమర్ధత, చంద్రబాబు నాయుడు అనాసక్తి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జిల్లా సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments