బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి కారెక్కిన టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (14:21 IST)
తెలుగుదేశం పార్టీకి ఆగిఆగి షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. అదను చూసి పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరో నాయకుడు భాజపా నాయకుడుతో తాజా భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరిని తెదేపా ఎమ్మెల్యే వంశీమోహన్ కలిశారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లారు. 
 
ఈ రోజు టీడిపి తలపెట్టిన ఇసుక కొరత ఆందోళనకు టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దూరంగా వున్నారు. ఆయనలా దూరంగా వున్నారన్నది ఆసక్తి రేకిస్తుండగా సుజనా చౌదరితో కలిసి కారు ప్రయాణం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments