Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి కారెక్కిన టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (14:21 IST)
తెలుగుదేశం పార్టీకి ఆగిఆగి షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. అదను చూసి పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరో నాయకుడు భాజపా నాయకుడుతో తాజా భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరిని తెదేపా ఎమ్మెల్యే వంశీమోహన్ కలిశారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లారు. 
 
ఈ రోజు టీడిపి తలపెట్టిన ఇసుక కొరత ఆందోళనకు టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దూరంగా వున్నారు. ఆయనలా దూరంగా వున్నారన్నది ఆసక్తి రేకిస్తుండగా సుజనా చౌదరితో కలిసి కారు ప్రయాణం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments