Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు పోలీసులు... రౌడీషీటర్ల? : నారా లోకేష్ మండిపాటు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అస్సలు వీళ్లు పోలీసులా లేక రౌడీషీటర్లా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమే నేరంగా పరిగణించిన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసకునేందుకు పోలీసులు కారణమయ్యారంటూ ఆయన ఆరోపించారు. 
 
ఏపీలో వైకాపా అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ వైసీపీ అవినీతి అక్రమాలపై పోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైపాకా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ కార్యకర్త మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments