Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు పోలీసులు... రౌడీషీటర్ల? : నారా లోకేష్ మండిపాటు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అస్సలు వీళ్లు పోలీసులా లేక రౌడీషీటర్లా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమే నేరంగా పరిగణించిన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసకునేందుకు పోలీసులు కారణమయ్యారంటూ ఆయన ఆరోపించారు. 
 
ఏపీలో వైకాపా అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ వైసీపీ అవినీతి అక్రమాలపై పోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైపాకా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ కార్యకర్త మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments