Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకినవాటిని పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ సిత్రాలు : కేఈ ప్రభాకర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత తొమ్మిది నెలల కాలంలో పీకేసిన వాటిని పక్కదారిపట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు అంటూ ఎద్దేవా చేశారు. 
 
"చంద్రబాబుగారిపై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించి మీ బాబే (వైఎస్) ఏమి పీకలేక చేతులెత్తేశారు.
 
 
గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణ, ఐటి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమని, నువ్వు పీకిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా సిట్ వేశాక ప్రజలకు క్లారిటీ వచ్చింది. 
 
రాష్ట్రంలో మీరు పీకింది కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments