Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకినవాటిని పక్కదారి పట్టించేందుకే ఈ సిట్ సిత్రాలు : కేఈ ప్రభాకర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (15:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. గత తొమ్మిది నెలల కాలంలో పీకేసిన వాటిని పక్కదారిపట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు అంటూ ఎద్దేవా చేశారు. 
 
"చంద్రబాబుగారిపై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సిబిసిఐడి విచారణ చేయించి మీ బాబే (వైఎస్) ఏమి పీకలేక చేతులెత్తేశారు.
 
 
గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణ, ఐటి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమని, నువ్వు పీకిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా సిట్ వేశాక ప్రజలకు క్లారిటీ వచ్చింది. 
 
రాష్ట్రంలో మీరు పీకింది కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు. దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ సిట్ సిత్రాలు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments