Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైకాపా రెచ్చిపోతోంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న గాంధీ సిద్ధాంతాల వల్లే అధికార వైకాపా శ్రేణులు రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నా వ్యాఖ్యానించారు. ఏపీలోని టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తెదేపా హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేదన్నరు. ఇప్పుడు మాకు పోలీసుల‌పై నమ్మకం లేద, మాకు మేమే రక్షణగా.. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతామన్నారు. 
 
చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపికి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆరోపించారు. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొందనీ, దీని నుంచి దృష్టి మరల్చడానికే ఇలా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments