Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (10:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత జిల్లా పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై పార్టీ జిల్లా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీఏసీ ఛైర్ పర్సన్ పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లు వేర్వేరుగా పరిశీలించారు. 
 
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా నగర శివారులోని తపోవనం సమీపంలో వీవీఆర్ ఫంక్షన్‌ హాలులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక్కడ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా సొమందేపల్లి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments