Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి ఎందుకింత భయం?: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (13:55 IST)
ఏలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చాలా ఇబ్బందులు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి ఎందుకింత భయమని ప్రశ్నించారు. చింతమనేని ఒంటరి కాదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌లాగా బాబాయ్‌ను చంపి తప్పించుకోలేదన్నారు. 
 
రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడి, ప్రతి ఫ్రైడే కోర్టుకు వెళ్ళడంలేదని ప్రశ్నించారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో ఎప్పుడూ ఈ పరిస్థితి చూడలేదన్నారు. ఇది పులివెందుల కాదని పశ్చిమగోదావరి జిల్లా అని చెప్పారు. ఇంత అరాచకమైన పాలనా?.. పోలీసులు తీరును ఖండిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
 
టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడితే పోరాడుతామని, ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులపై కాదని, వైసీపీపైనే తమ పోరాటమని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments