Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రావడంతో సీన్ మారింది.. లగడపాడి సర్వే పక్కా: బుద్ధా వెంకన్న

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (12:16 IST)
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. లగడపాటి సర్వే నిజమవుతుందన్నారు. జాతీయ సర్వేలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్లకముందు చేసినవని.. లగడపాటి సర్వే మాత్రం పక్కా అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు రావడంతో సీన్ మారిందని.. బుద్ధా అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ తూలనాడటం మొదలైన తర్వాత ఓటర్లలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించడం.. ప్రచారం చేయడం ద్వారా ఓటర్లు ప్రజా కూటమివైపు చూశారని, టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసి పోలింగ్ బూత్ ముగిసేంత వరకు లగడపాటి సర్వే జరిగిందని.. అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని బుద్ధ వెంకన్న అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments