Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రావడంతో సీన్ మారింది.. లగడపాడి సర్వే పక్కా: బుద్ధా వెంకన్న

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (12:16 IST)
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తుందని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. లగడపాటి సర్వే నిజమవుతుందన్నారు. జాతీయ సర్వేలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్లకముందు చేసినవని.. లగడపాటి సర్వే మాత్రం పక్కా అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబు రావడంతో సీన్ మారిందని.. బుద్ధా అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసీఆర్ తూలనాడటం మొదలైన తర్వాత ఓటర్లలో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒకే వేదికపై కనిపించడం.. ప్రచారం చేయడం ద్వారా ఓటర్లు ప్రజా కూటమివైపు చూశారని, టీఆర్ఎస్ నేతల ఆనందం మూన్నాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసి పోలింగ్ బూత్ ముగిసేంత వరకు లగడపాటి సర్వే జరిగిందని.. అందువల్ల తాను దాన్నే నమ్ముతున్నానని బుద్ధ వెంకన్న అన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments