Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతిలో ఉపాధ్యాయుడి రాసలీలలు .. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (10:33 IST)
చదువుల తల్లి కొలువైవుండే తరగతి గదిలో ఓ ఉపాధ్యాయుడు పాడు పనికి పాల్పడ్డాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో ఆయన్ను పట్టుకుని చితకబాది, ఆపై పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఉడుప్పమ్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉడుప్పమ్‌ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్‌.. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ గత కొంతకాలం నుంచి పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలో శారీరకంగా కలుసుకుంటున్నట్టు స్థానికులు గుర్తించారు. పలుమార్లు విద్యార్థుల కంట కూడా పడ్డారు. 
 
ఈ విషయాలను ఆయన తమ తల్లిదండ్రులకు కూడా చెరవేశారు. మొత్తంగా ఉపాధ్యాయుడి రాసలీలను గ్రామస్తులు పసిగట్టి మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టీచర్‌కు దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments