Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 నుంచి ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:44 IST)
ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు ఒకటో తేది నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 6వ తేదీ దాకా జరిగే ఈ పరీక్షలకు ఈ నెల 28వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. 
 
10 నుంచి ఎల్‌ఎల్‌బీ పరీక్షలు
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 10 నుంచి 20వ తేది వరకు ఎల్‌ఎల్‌బీ 6, 10వ సెమిస్టర్లు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేదీ చివరి గడువు. ఆగస్టు ఒకటి నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments