Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం ప్రాణం తీసిన పక్షవాతం...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (12:59 IST)
అడవిరాజు సింహానికి పక్షవాతం (పెరాలసిస్) సోకింది. దీంతో అది తీవ్ర అస్వస్థతకుగురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ జూ పార్కులో సంభవించింది. నిజానికి ఈ సింహానికి పెరాలసిస్ సోకినట్టు ఈ నెల 8వ తేదీన జూ పార్కు సిబ్బంది గుర్తించారు. దీంతో అది సరిగా నిలబడలేక పోవడంతో దానికి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ చికిత్సలు ఫలించక ప్రాణాలు విడిచింది. 
 
సింహం కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించగా, సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్‌ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం చాలా అరుదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments