Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌లో చేపల మార్కెట్లు ఉద‌యం 10 గంటల వరకు మాత్ర‌మే

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (19:22 IST)
విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఉన్న చేపల మార్కెట్లు (హోల్ సేల్ మరియు రిటైల్) అన్నియు ది.30.05.2021 ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు మాత్రమే అనుమ‌తి అని వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా. రవి చంద్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
 
కోవిడ్ నిబందనలు పాటించని మాంసం లేదా చేపల మార్కెట్ సముదాయాలలో షాపుల యజమానులు  మరియు వ్యక్తులపై  కమిషనర్  ఆదేశాల మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగునని  రవి చంద్ తెలిపారు. 
 ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలు లో ఉన్న దృష్ట్యా మార్కెట్ / షాపులలో ఐదుగ‌రి మించి గుమ్మిగూడ కుండా చూడాలని షాపుల వారిని హెచ్చరించారు.

అదే విధంగా ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నియమ నిబందనలు పాటించి వ్యాపారాలు చేసుకోవాలని ఎవరైనా నిబందనలకు విరుద్దంగా ప్రవర్తించి అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ సముదాయాలలోని చికెన్ / మట్టన్ షాపుల వద్ద తప్పని సరిగా నియంత్రణ పాటించాలన్నారు.

దూరం దూరంగా ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవని సూచిస్తూ, బహిరంగ ప్రదేశాలలో ఎవరు చేపల విక్రయాలు నిషేదించుట జరిగిందని ఎవరైనా నగరపాలక అధికారులు / సిబ్బంది యొక్క ఆదేశాలు ఉల్లఘించిన అట్టి వారిపై ఖఠీన చర్యలు తప్పవని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments