Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం అమ్మకాలు నిలిపివేయాలి: మహిళా సంఘం నిరసన

Webdunia
బుధవారం, 6 మే 2020 (10:33 IST)
మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా ప్రబలకుండా ఉండాలంటే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధం అన్న ముఖ్యమంత్రి ఈ సమయంలో నిషేధం చేయాలని కోరారు.

మద్యం అమ్మకాలు కారణంగా మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని, ఇంతే కాక పనులు లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో  మద్యం అమ్మకాలు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments