Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం అమ్మకాలు నిలిపివేయాలి: మహిళా సంఘం నిరసన

Webdunia
బుధవారం, 6 మే 2020 (10:33 IST)
మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా ప్రబలకుండా ఉండాలంటే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధం అన్న ముఖ్యమంత్రి ఈ సమయంలో నిషేధం చేయాలని కోరారు.

మద్యం అమ్మకాలు కారణంగా మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని, ఇంతే కాక పనులు లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో  మద్యం అమ్మకాలు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments