Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:59 IST)
తిరుమలలో బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి ఆలయ అధికారులు వెల్లడించారు. 17,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. బుధవారం తిరుమల శ్రీవారిని 28,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
తిరుపతిలో నిలిచిపోయిన ఉచిత టోకెన్ల జారీ
టీటీడీ ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్లను 26వ తేదీ నుంచి కేటాయిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి తిరుపతిలో టోకెన్ల జారీ ఆగిపోయింది.

నిజానికి బుధవారం రాత్రి 9 గంటలకు 25వ తేదీకి సంబంధించిన టోకెన్లు మూడువేలు కేటాయించేశారు. ఎనిమిది వేలలో ఇక మిగిలింది అయిదువేలు మాత్రమే. ఈ అయిదువేలు కూడా గురువారం ఉదయం 6 గంటల్లోపు కేటాయించేశారు. దీంతో గురువారం నుంచే తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments