Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం దేవ‌స్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం...

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:41 IST)
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం ఆదాయం రికార్డు స్థాయిలో న‌మోదు అయింది. దేవ‌స్థానం హుండీల ఆదాయం 5 కోట్లు చేరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు చేయ‌గా, భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించిందని ఈవో లవన్న తెలిపారు. 
 
 
గ‌త 30 రోజులలో రూ. 5కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి. హుండీ మొత్తం లెక్కించ‌గా, రూ. 5,02,45,391/-లు లభించాయి. బంగారం 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 14 కేజీల 250  గ్రాములు లెక్కించారు. 
 
 
ఇక‌, శ్రీశైలంలోని లలితాంబిక కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్ నిర్వహిస్తున్న‌ట్లు ఈవో ల‌వ‌న్న తెలిపారు. ఏపీ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈ విధానం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. మరి కొందరు దుకాణాలకు సంబంధించి అధికంగా ఉందని, న్యాయస్థానానికి వెళ్లడంతో ప్రస్తుతం నిలుపుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments