Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను స్ప్రెడ్ చేసిన ఎమ్మెల్యేకి కరోనా.. ఆయన భార్యకు కూడా?

Webdunia
శనివారం, 18 జులై 2020 (16:11 IST)
చిత్తూరు జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ మధ్య చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా సమయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తే విపరీతమైన కేసులు రావడం.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ప్రతిపక్షాలు విమర్సలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య బాగా పెరిగాయి.
 
కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత అడపాదడపా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేశారు. మొదట్లో మాస్క్ వేసుకోకుండా కొన్ని కార్యక్రమాలు చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ తరువాత మాస్క్ వేసుకోవడం ప్రారంభించారు.
 
కానీ మూడురోజుల క్రితం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి ఇద్దరూ కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టులో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కరోనా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments