Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో యువతి దారుణ హత్య: ప్రేమోన్మాదే చంపేశాడా?

హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన అతడు కత్తులతో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి యువతి దారుణంగా హత్యకు గుర

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (11:23 IST)
హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన అతడు కత్తులతో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి యువతి దారుణంగా హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్‌లో ఉంటోంది. 
 
కూకట్ పల్లిలోని డీమార్ట్‌లో పనిచేస్తున్న ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ చాలాసార్లు  బెదిరించాడని జానకి స్నేహితురాళ్లు తెలిపారు. అయితే జానకి హత్యకు గురైంది. ఈ హత్యకు ఆనందే కారణమని వారు అనుమానిస్తున్నారు. 
 
జానకి ఒంటరిగా వున్న సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగిందని.. ఉద్యోగానికి వెళ్లొచ్చి చూసేలోపు రక్తపుమడుగులో జానకి కనిపించిందని స్నేహితురాళ్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments