Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:11 IST)
చిత్తూరుజిల్లా కొవిడ్‌ సెంటర్‌గా ఎందరో బాధితులకు స్వస్థత చేకూర్చిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం శుక్రవారం నుంచి మూతపడనుంది. దీంతో ఇక్కడ కరోనా సేవలు రద్దు కానున్నాయి.

మార్చి చివరి వారంలో తొలుత క్వారంటైన్‌ కేంద్రంగా పద్మావతి నిలయాన్ని ఏర్పాటు చేసారు. మే నెలలో జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు.

తుడా కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో 250 మంది వైద్యులు, సిబ్బంది సుమారు 15 వేల మంది బాధితులకు వైద్య సేవలు అందించారు.

ప్రస్తుతం ఇక్కడున్న 15 మంది కొవిడ్‌ బాధితులను రుయాకు లేదా స్విమ్స్‌కు తరలించి మూత వేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా సన్మానించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments