Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ మాట్లాడాలి.. గుండె రగిలిపోతుంది..

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:04 IST)
బీజేపీ నేతలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మంగళవారం నిర్వహించే ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలని స్పీకర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ గుర్తు చేశారు.
 
విశాఖ ప్లాంట్‌కు గురించి ప్రధాని మోదీకి చెప్తే.. అందరం సంతోషిస్తామన్నారు. అదేవిధంగా రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి కూడా బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఎందరో నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం నాయకులు ప్రాణాలు అర్పించారని అన్నారు. ఏ వ్యక్తినో.. పార్టీలనో కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. ఏ కారణాలతో విభజన హామీలు నెరవేర్చలేకపోయారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని స్పీకర్ అన్నారు.
 
విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తన గుండె రగిలిపోతుందని ఆయన ఫైర్ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నానని.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కచ్చితంగా మాట్లాడాలని అన్నారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ అంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments