Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 12న విజయవాడ - విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు.. ఎందుకంటే?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:06 IST)
ఈ నెల 12వ తేదీన విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ - నిడదవోలు సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతులు, ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఈ రైలు సేవలను నిలిపివేశారు. 
 
ఈ రెండు రైళ్ళతో పాటు మరో రెండు రైళ్లను మళ్లిస్తుండగా, మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్టణం - లింగంపల్లి రైలు (02831)ను ఈ నెల 12 నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
 
అలాగే, లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలు (02832)ను కూడా అదే రోజున అవే స్టేషన్ల గుండా మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్టణం - విజయవాడ (02717), విజయవాడ - విశాఖపట్టణం (02718) రైళ్లను 12న రద్దు చేసినట్టు వివరించారు. సికింద్రాబాద్ - చాప్రా (07051, 07052) రైళ్లను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments