Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిళ సభకు వెళ్ళొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు, ఇంకొందరిని పట్టుకుంది...

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:05 IST)
షర్మిళ పాదయాత్ర కాస్త కొంపముంచింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో షర్మిళ పాదయాత్ర చేపట్టడం.. ఆ పాదయాత్రలో కరోనా సోకిన వారు ఉండటంతో అది కాస్త అందరికీ వ్యాపించి చివరకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 
 
షర్మిళ సభకు వెళ్ళొచ్చిన కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఖమ్మం సభకు వెళ్ళొచ్చిన వారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఆ కొందరు నేతలు కూడా హోంఐసోలేషన్లో ఉన్నారట. ప్రైవేటు ఆసుపత్రిలో కొంతమంది షర్మిళ అనుచరులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షర్మిల పరిస్థితి ఏంటా అని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments