Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిళ సభకు వెళ్ళొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు, ఇంకొందరిని పట్టుకుంది...

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:05 IST)
షర్మిళ పాదయాత్ర కాస్త కొంపముంచింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో షర్మిళ పాదయాత్ర చేపట్టడం.. ఆ పాదయాత్రలో కరోనా సోకిన వారు ఉండటంతో అది కాస్త అందరికీ వ్యాపించి చివరకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 
 
షర్మిళ సభకు వెళ్ళొచ్చిన కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఖమ్మం సభకు వెళ్ళొచ్చిన వారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఆ కొందరు నేతలు కూడా హోంఐసోలేషన్లో ఉన్నారట. ప్రైవేటు ఆసుపత్రిలో కొంతమంది షర్మిళ అనుచరులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షర్మిల పరిస్థితి ఏంటా అని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments