Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలాలకు పంపండి.. వలస కార్మికుల ధర్నా

Webdunia
గురువారం, 14 మే 2020 (18:05 IST)
తమను స్వస్థలాలకు పంపాలంటూ మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద యర్రబాలెం గ్రామం నుండి వచ్చిన వలస కార్మికులు భార్య, పిల్లలతో సుమారు 30 మంది ధర్నా చేశారు.

మార్చి నెలలొనే తామందరు విజయనగరం వెళ్లేందుకు మంగళగిరి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం తమకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

టెస్టుల్లో సైతం నెగిటీవ్ రిపోర్టులు వచ్చినా తమను పంపేందుకు అధికారులు ముందుకు రావడం లేదని వాపోయారు. తమకు ప్రభుత్వం తరపున వాహనాలు లేకపోతే నడుచుకుంటూ వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. తిండి తిప్పలు లేకుండా.. చెట్టునీడన ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments