Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలాలకు పంపండి.. వలస కార్మికుల ధర్నా

Webdunia
గురువారం, 14 మే 2020 (18:05 IST)
తమను స్వస్థలాలకు పంపాలంటూ మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద యర్రబాలెం గ్రామం నుండి వచ్చిన వలస కార్మికులు భార్య, పిల్లలతో సుమారు 30 మంది ధర్నా చేశారు.

మార్చి నెలలొనే తామందరు విజయనగరం వెళ్లేందుకు మంగళగిరి తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నామని, అనంతరం తమకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

టెస్టుల్లో సైతం నెగిటీవ్ రిపోర్టులు వచ్చినా తమను పంపేందుకు అధికారులు ముందుకు రావడం లేదని వాపోయారు. తమకు ప్రభుత్వం తరపున వాహనాలు లేకపోతే నడుచుకుంటూ వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. తిండి తిప్పలు లేకుండా.. చెట్టునీడన ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments