Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తా: కేశినేని నాని

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:09 IST)
ఎల్ఐసి వాటాలను షేర్ మార్కెట్‌లో విక్రయించటం కోసం, విదేశీ పెట్టుబడులు 49 శాతం నుండి 74 శాతం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించ‌డాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకత్వంలో ఎల్ఐసి ఉద్యోగులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనిపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఎల్ఐసి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం నాయకులు సీహెచ్ క‌ళాధర్, ఎల్‌.ఆనంద్, ఎన్‌.ఎం.కె.ప్రసాద్, జె.మధు, జె.మంగపతి, విజ‌య‌వాడ భ‌వానీపురం బ్రాంచ్ సెక్ర‌ట‌రి గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments