Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌: డీజీపీ

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:16 IST)
గణేష్‌ నిమజ్జనాలు ముగిసే వరకు పల్నాడులో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. పల్నాడు ప్రజలకు ఇబ్బందులు ఉంటే స్పందన ద్వారా చెప్పుకోవచ్చునని సూచించారు.

వైన్‌ వెల్ఫేర్‌ బిల్డింగ్‌లో ఉన్నవారిని గ్రామాలకు తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో గొడవలు జరగడం సహజమని డీజీపీ అన్నారు. దాడులు జరుగుతాయనే ఆలోచనే గొడవలకు దారితీస్తుందన్నారు.

ఆత్మకూరులో జరిగింది ఇరువర్గాల మధ్య గొడవేనని, పార్టీలకు సంబంధంలేదని డీజీపీ అన్నారు. కొందరు బాధితుల లిస్ట్‌ అంటూ మీడియాకు ఇచ్చారు.. గానీ ఆ లిస్ట్‌ని పోలీసులకు ఇవ్వలేదని, తామే తెప్పించుకున్నామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

కొందరు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదం పెద్దది కాకూడదని సంయమనంతో ఉన్నామన్నారు. దాడి బాధితులమని చెబుతున్నవారిలో సగంమంది.. ఇతర ఇబ్బందులతో వచ్చిన వాళ్లేనని డీజీపీ సవాంగ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments