Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో 135 మందికి జర్నలిస్టులకు రెండోరోజు పరీక్షలు

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (15:23 IST)
జర్నలిస్టులకు చేస్తున్న కరోనా టెస్టులు విజయవాడ ఐఎంఏ హాలులో రెండో రోజూ కొనసాగాయి. బుధవారం నాడు 135 మంది జర్నలిస్టులు యాంటీ బాడీ టెస్టులు చేయించుకున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన శర్మ తెలిపారు.

మంగళ, బుధవారం రెండు రోజుల్లో మొత్తం 301 మందికి పరీక్షలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. జిల్లా మొత్తంగా శాంపిల్స్ కోవిడ్ ఆస్పత్రికి రావడంతో పరీక్ష ఫలితాలు తెలిపేందుకు ఆలస్యం అయ్యేఅవకాశం ఉందన్నారు.

అంతే కాకుండా ఐఎంఏ హాలులో రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వం  సూచనల మేరకు ఐఎంఏ హాలులో జరిగే టెస్టులు రేపటి నుంచి నిలిపి వేస్తున్నామన్నారు. తిరిగి ప్రకటించే వరకూ ఎవరూ రావొద్దని ఆయన తెలిపారు. ప్రజావైద్యశాల డాక్టర్ రాం ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments