Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలు రద్దు : సీబీఎస్ఈ

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (14:38 IST)
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌తో పాటు లాక్‌డౌన్ కారణంగా ఇకపై జరగాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. 
 
విద్యార్థులు కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు వీలుగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలను ఈశాన్యభారతంలో ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేయగా, ఢిల్లీలో మాత్రం ఈ పరీక్షలను తర్వాత జరుగుతాయని పేర్కొంది. 
 
అంతేకాకుండా, 2020 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రతిభపాఠవాలకు అనుగుణంగా గ్రేడ్ ఇవ్వనున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. కాగా, ఇప్పటికే ఒకటో తరగతి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments