Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : కారెం శివాజీ (వీడియో)

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (19:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి నేటితో 40 యేళ్లు పూర్తయ్యాయని, ఈ శుభ సందర్భంలో శ్రీవారిని దర్శనం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని కోరినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, విభజన కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థించినట్టు చెప్పారు. ఇకపోతే, రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు సమర్థంగా అమలు చేస్తున్నారనీ, కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే తాను ఇపుడు రాజకీయాల్లో లేనని, అదేసమయంలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. కానీ, దేవుడు దయ తలిస్తే పదవులు వాతంటత అవే వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments