చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : కారెం శివాజీ (వీడియో)

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (19:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి నేటితో 40 యేళ్లు పూర్తయ్యాయని, ఈ శుభ సందర్భంలో శ్రీవారిని దర్శనం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని కోరినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, విభజన కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థించినట్టు చెప్పారు. ఇకపోతే, రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు సమర్థంగా అమలు చేస్తున్నారనీ, కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే తాను ఇపుడు రాజకీయాల్లో లేనని, అదేసమయంలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. కానీ, దేవుడు దయ తలిస్తే పదవులు వాతంటత అవే వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments