Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సహా 15 దేశాలకు ప్రయాణాలు వద్దు - సౌదీ హెచ్చరిక

Webdunia
సోమవారం, 23 మే 2022 (08:48 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులతో పాటు మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది. భారత్ సహా 15 దేశాల్లో ప్రయాణించవద్దని కోరింది. 
 
సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులకు ప్రయాణ నిషేధం విధించిన దేశాల జాబితాలో భారత్, సిరియా, లెబనాన్, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా వంటి దేశాలు ఉన్నాయి. 
 
అదేసమయంలో పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయని, కానీ తమ దేశంలో మాత్రం అలాంటి కేసులు లేవని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అసిరి వెల్లడించారు. ఒకవేళ అలాంటి కేసు వెలుగు చూసినా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments