Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సహా 15 దేశాలకు ప్రయాణాలు వద్దు - సౌదీ హెచ్చరిక

Webdunia
సోమవారం, 23 మే 2022 (08:48 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులతో పాటు మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది. భారత్ సహా 15 దేశాల్లో ప్రయాణించవద్దని కోరింది. 
 
సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులకు ప్రయాణ నిషేధం విధించిన దేశాల జాబితాలో భారత్, సిరియా, లెబనాన్, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా వంటి దేశాలు ఉన్నాయి. 
 
అదేసమయంలో పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయని, కానీ తమ దేశంలో మాత్రం అలాంటి కేసులు లేవని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అసిరి వెల్లడించారు. ఒకవేళ అలాంటి కేసు వెలుగు చూసినా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments