Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయానికి మూడేళ్లు

Webdunia
సోమవారం, 23 మే 2022 (08:30 IST)
గత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా, ఏకంగా 151 సీట్లలో ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ శాసనసభలో తిరుగులేని మెజార్టీతో అడుగుపెట్టింది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజా విజయాని నేటికి సరిగ్గా మూడేళ్లు. గత 2019 మే 23వ తేదీన ఈ ప్రజా విజయం దక్కింది. 
 
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్. జగన్ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి సొంత పార్టీని స్థాపించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. అనేక అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ 17 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో పార్టీని జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళను నడిపించారు. 
 
జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి వైకాపాకు ప్రజలు పట్టంకట్టారు. అలా వైకాపా ప్రజా విజయాన్ని సొంతం చేసుకుని నేటికి మూడేళ్లు పూర్తికానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments