Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పరిశుభ్రత చర్యలు భేష్ - జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (19:31 IST)
కోవిడ్ నేపథ్యంలో తిరుమలలో చేసిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. పరిశుభ్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు లెఫ్టినెంట్ గవర్నర్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్సించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతతను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు. 
 
టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఛైర్మన్‌ను ప్రసంసించారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. మొదటిసారి జమ్ముకాశ్మీర్ గవర్నర్ హోదాలో తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు మనోజ్ సిన్హా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments