Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు ఒకవైపు, ఇసుక మరోవైపు: తిరుపతిలో బిజెపి వినూత్న నిరసన

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:10 IST)
తిరుపతిలో బిజెపి  నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో బిజెపి నేతలు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి నూతన ఇసుక విధానానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. 
 
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నూతన ఇసుక విధానానికి సంబంధించి టెండర్లను రద్దు చేయాలంటూ బిజెపి నిరసనకు  చేపట్టగా పోలీసులు అడ్డుకుని నోటీసులు జారీ చేరశారు. దీంతో పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.
 
త్రాసు తీసుకొచ్చి ఒక వైపు ఇసుక..మరొవైపు డబ్బును ఉంచి తులాభారం వేశారు బిజెపి నేతలు. వినూత్నంగా ఈ నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే టెండర్ల రద్దు చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments