సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వుంది: ఏపీ డిజిపి

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (16:14 IST)
వైసిపి హయాంలో పనిచేసిన పలువురు నేతలను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసారు. తాజాగా వైసిపి ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసిన మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగించారు.

ఆయనపై లుకవుట్ నోటీసులు వుండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులను సజ్జలను అడ్డుకున్నారు. దీనిపై ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వున్నదని వివరించారు.
 
లుకౌట్ నోటీసులపై తనకు ఎలాంటి సమాచారం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐనా తను విదేశాల నుంచి సోమవారం నాడు తిరిగి వచ్చాననీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లబోతుంటే అడ్డగించారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments